బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గోల్నాక, న్యూస్టుడే: పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం చాదర్ఘాట్లోని మోతీమార్కెట్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.నేతలు పులిజాల కృష్ణ, మెట్టు ముత్యాల్రావు, నేమూరి సాంబశివగౌడ్, పేరం శివనాగేశ్వర్రావు, నల్లెల్ల కిశోర్, ప్రదీప్గౌడ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Biparjoy : మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్
-
Sports News
Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!
-
World News
Donald Trump: మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
-
Politics News
Eatala Rajender : దిల్లీ బయలుదేరిన ఈటల రాజేందర్
-
Movies News
Vimanam Movie Review: రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్తో క్యాన్సర్ను మించి ఇబ్బందులు