బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గోల్నాక, న్యూస్టుడే: పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్పటేల్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం చాదర్ఘాట్లోని మోతీమార్కెట్లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.నేతలు పులిజాల కృష్ణ, మెట్టు ముత్యాల్రావు, నేమూరి సాంబశివగౌడ్, పేరం శివనాగేశ్వర్రావు, నల్లెల్ల కిశోర్, ప్రదీప్గౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్