logo

బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూత

ఆస్తమా బాధితులకు హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని హరినాథ్‌ గౌడ్‌ కన్నుమూశారు.

Updated : 24 Aug 2023 07:10 IST

హైదరాబాద్‌: ఆస్తమా బాధితులకు హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్‌ గౌడ్‌ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని కుటుంబీకులు పెద్ద ఎత్తున చేప ప్రసాదం పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని