శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్లో
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న డీసీపీ వైభవ్గైక్వాడ్
గోదావరిఖని, న్యూస్టుడే: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం రాత్రి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదన్నారు. ప్రవర్తనలో మార్పులేకుండా, అల్లర్లు సృష్టిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు. బైండోవర్ తర్వాత ఏదైనా నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు మంచి ప్రవర్తనతో మెలగాని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్