కాంగ్రెస్తో కటీఫ్: ఇబ్రహీం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు విధానపరిషత్తు సభ్యుడు సీఎం ఇబ్రహీం ప్రకటించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జోస్యం చెప్పారు. విధానపరిషత్తులో ప్రతిపక్ష నాయకుడి పదవి బీకే హరిప్రసాద్కు ఇవ్వడంతో తానెంతో ఆనందించినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, బీకే హరిప్రసాద్ ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయని ఎద్దేవా చేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోసమే మాజీ ప్రధాని దేవేెగౌడను కాదని కాంగ్రెస్లోకి వచ్ఛా పరిషత్ అధ్యక్ష పదవి నాకెందుకు రాలేదో సిద్ధు వెల్లడించాలి’ అని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకే కాదు.. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తానన్నారు. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, జనతాదళ్.. ఇలా ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నా ఎటు చేరాలో తేల్చుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిశాక కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు.. లేదా రాష్ట్రపతి పాలనకు దారి తీయవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్