విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి
కరోనా తగ్గుముఖం పట్టే వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడాలని విద్యార్థులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కోరారు. బుధవారం తెదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్సులో ఆయన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులతో
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: కరోనా తగ్గుముఖం పట్టే వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడాలని విద్యార్థులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కోరారు. బుధవారం తెదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్సులో ఆయన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులతో సమీక్షించారు. నగరంలో కొవిడ్ బారిన పడినపడ్డ బాధిత పాఠశాలల విద్యార్థులతో నారా లోకేష్ మాట్లాడారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని, తమ ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) కర్నూలు పార్లమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, ప్రవీణ్, నాయకులు అబూబాకర్ సిద్ధిక్, కోటకొండ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్