డివిజన్ సమస్యలపై కలెక్టర్ సమీక్ష
ఆదోని పురపాలక కౌన్సిల్ హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు అధ్యక్షతన డివిజనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అంశాలతోపాటు
ఆదోని మార్కెట్ : ఆదోని పురపాలక కౌన్సిల్ హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు అధ్యక్షతన డివిజనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అంశాలతోపాటు, జగనన్న ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసి, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలో జరిగే నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం శాఖలవారీగా సమీక్ష చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్