ఉపాధ్యాయుల ఆందోళన
ఉపాధ్యాయుల సర్దుబాటు నిలిపివేయాలని ఏపీ యూటీఎఫ్ యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్, జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డీఈవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉపాధ్యాయులు
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే: ఉపాధ్యాయుల సర్దుబాటు నిలిపివేయాలని ఏపీ యూటీఎఫ్ యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్, జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర యూటీఎఫ్ పిలుపు మేరకు సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే స్థానాలు కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్