logo

ఆదోనిని అభివృద్ధి చేస్తాం

ఆదోని పట్టణంలోని బుధవారం బీరప్ప స్వామి కళ్యాణమండపంలో కురువ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Published : 01 May 2024 20:30 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలోని బుధవారం బీరప్ప స్వామి కళ్యాణమండపంలో కురువ కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్డీఏ పార్టీల అభ్యర్థులు ఆదోని అసెంబ్లీ భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి, తెదేపా ఎంపీ అభ్యర్థి నాగరాజు హాజరై మాట్లాడారు. ఆదోని అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన బాధ్యుడు మల్లప్ప, పార్టీ నాయకులు, కుల పెద్దలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు