logo

అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి

మండలంలోని కైరవాడి  గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు.

Published : 02 May 2024 09:40 IST

గోనెగండ్ల: మండలంలోని కైరవాడి  గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ మియా( 74 ) ఈ రోజు మృతి చెందారు. షేక్‌మియా తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గ్రామ సర్పంచిగా, తెదేపా మండల కన్వీనర్ గా పనిచేసి  తన వంతు తోడ్పాటునందించారని నాయకులు పేర్కొన్నారు. మండల తెదేపా నాయకులు,  కార్యకర్తలు  మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి,  ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె  కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు