చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సి. బెళగల్: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆదివారం మారందొడ్డి, బ్రాహ్మణదొడ్డి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరగనున్న ఎన్నికల్లో తెదేపా కోడుమూరు అభ్యర్థి దస్తగిరిని, కర్నూలు లోక్సభ సభ్యుడు పచ్చిపాడు నాగరాజును అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా మాజీ కన్వీనర్ తిమ్మప్ప, జడ్పీటీసీ గిరిజోన్, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, ఎమ్పీటీసీ ఈరన్న గౌడ్, మారందొడ్డి గ్రామస్థులు జిక్రియా, విక్రమ్, బాలా వెంకటేష్, గౌస్, హరి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?