logo

తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

పట్టణంలోని 29 వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరఫున తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 08 May 2024 12:25 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని 29 వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరఫున తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓటర్లకు  కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్‌ గుర్తుపై  ఓటు వేసి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నాయకులు నరసింహులు, నాగేంద్ర తదితరులు ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని