logo

పదో తరగతి ఫలితాల్లో 81.38 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు 81.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Published : 30 Apr 2024 15:08 IST

రాజోలి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు 81.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 32వ స్థానంలో నిలినట్లుగా   విద్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 7,175 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5,839 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  ఉత్తీర్ణతలో బాలికలే పై చేయి సాధించారు. 3,663 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 3,076 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,512 మంది హాజరైన బాలురలో 78.67 శాతంతో 2,763 మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని