సమన్వయంతో పని చేయండి
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ
పటాన్చెరు: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. చివరి 10 రోజులు కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, పార్లమెంటు ఇంఛార్జి విశ్వనాథ్, పటాన్చెరు, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సిద్దిపేట నియోజకవర్గాల ఇంఛార్జులు కాటా శ్రీనివాస్గౌడ్, తూంకుంట నర్సిరెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సదరం శిబిరం.. ఇక నిరంతరం
[ 22-05-2024]
సదరం శిబిరాల కోసం అర్హులైన దివ్యాంగులు ఇక నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. -
హరీశ్రావుతో కౌన్సిలర్ల భేటీ
[ 22-05-2024]
భారాస ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్రావును మంగళవారం ఐడీఏ బొల్లారం పురపాలిక కౌన్సిలర్లు కలిశారు. -
నట్టేట ముంచుతున్న నకిలీలు!
[ 22-05-2024]
ఏటా వానాకాలం వస్తే చాలు నకిలీ విత్తనాల బెడద ఉంటోంది. అన్నదాతల్ని నట్టెట ముంచుతోంది. రూ.లక్షల పెట్టుబడి నష్టపోవాల్సి వస్తోంది. -
కనులవిందు.. మామిడి పసందు
[ 22-05-2024]
‘గున్న మామిడి కొమ్మ మీద..’, ‘మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే..’, ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..’ ఇవన్నీ ఫలాల రాజు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే, సీజనల్గా ఆరోగ్యదాయిని అయిన మామిడి కాయ, పండు, వృక్షంపై సినీరచయితల కలంలో జాలువారిన గేయాలు. మామిడి కాయ, పండు. -
భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త
[ 22-05-2024]
కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. -
ఆటలో అప్రమత్తం.. క్రమశిక్షణతో సాద్యం
[ 22-05-2024]
బాలలకు, యువతకు చదువొక్కటే సరిపోదు.. క్రీడల్లో ప్రావీణ్యమూ ముఖ్యమే. అందుకే ప్రభుత్వం పాఠశాల, కళాశాలల స్థాయిలో వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. -
రారండి.. ఇంటర్లో చేరండి
[ 22-05-2024]
పదో తరగతి అనంతరం ఇంటర్ కోర్సులు కీలకం. వీటిల్లో చేరేందుకు అధిక శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. -
కుటుంబ సర్వే..అన్నింటికీ ఆధారం
[ 22-05-2024]
కేంద్రానికి రాకుండానే భోజనం చేసినట్టు రికార్డులో నమోదు చేయడం, గుడ్లు, పాలు, బాలామృతం వంటివి పంపిణీ చేశామని రికార్డుల్లో చేర్చడం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కుటుంబ సర్వే’కు శ్రీకారం చుట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం