మాట ఆగింది.. మీట పిలుస్తోంది
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పోలింగ్కు మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకే ఓటు వేసేలా గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. మద్యం దుకాణాలు మూసివేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీకి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే రెండు దశల్లో రాజకీయ నాయకులు సమక్షంలో ఈవీఎంలకు యాదృచ్ఛికీకరణ పూర్తిచేశారు. వాటిని ఆయా నియోజకవర్గాల్లోని గోదాముల్లో భద్రపరిచారు. ఈ నెల 13న చేపట్టే పోలింగ్ కార్యక్రమానికి ఆదివారం సామగ్రి పంపిణీకి పీవోలు, ఏపీవోలు ఆయా గోదాములకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు కేటాయించారు. జిల్లాలో పోలైన ఓట్లను లెక్కించడానికి నల్గొండలోని అనిశెట్టి దుప్పలపల్లిలోని స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు నియోజకవర్గాలకు 113 రూట్లు, 123 సెక్టార్ అధికారులను నియమించారు.
48 గంటల పాటు 144 సెక్షన్
జిల్లాలోని 1201 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరిపేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు 48 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు కార్యాచరణ రూపొందించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయం.. 12 మంది అరెస్ట్
[ 17-06-2024]
నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. -
స్వర్ణగిరి ఆలయానికి వంద రోజుల్లో రూ.12.49 కోట్ల ఆదాయం: మానేపల్లి రామారావు
[ 17-06-2024]
భువనగిరి పట్టణ శివారులో ప్రతిష్టించిన తెలంగాణ తిరుమల దేవాలయం స్వర్ణగిరిలో పూర్తిస్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
త్యాగానికి గుర్తు ‘బక్రీద్’
[ 17-06-2024]
పట్టణంలోని ముస్లిం సోదరులు త్యాగానికి గుర్తుగా బక్రీద్ను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 17-06-2024]
లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూపాల్ పట్నం జాతీయ రహదారిపై పగిడిపల్లి- బీబీనగర్ మధ్య జరిగింది. -
మిషన్ భగీరథ నీళ్లొస్తున్నాయా?
[ 17-06-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1740 గ్రామ పంచాయతీలు, 18 పురపాలికల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. -
వరి విత్తనంపై డీలర్ల పెత్తనం
[ 17-06-2024]
వర్షాకాలంలో వరి సాగు చేయడానికి రైతులు ఓ వైపు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రైవేటు కంపెనీలు బ్రాండ్ల పేరిట ధరలను పెంచేశాయి. -
ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
[ 17-06-2024]
రాత్రివేళ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని తుమ్మలపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. -
నగదు చేతులు మారే.. మట్టి హద్దులు దాటే
[ 17-06-2024]
ఇక్కడి చెరువు మట్టిని ఇతర జిల్లాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అనుమతులు ఉన్నాయంటూ గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. -
మేల్కొనకుంటే తప్పవు కడగండ్లు
[ 17-06-2024]
వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచి.. పంట భూములను సారవంతంగా మార్చాలనే సంకల్పంతో గత ప్రభుత్వం 2015లో మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చింది. -
సూడో నక్సలైట్ల ముఠా అరెస్ట్
[ 17-06-2024]
అక్రమ ఆయుధాలతో బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. -
కథలకు పట్టంకట్టి.. పరిశోధనలో గెలిచి
[ 17-06-2024]
వారంతా నిరుపేద కుటుంబానికి చెందినవారే. తమ కుటుంబంలో ఎలాంటి ఉన్నత విద్యావంతులు లేకున్నా తామూ చదువులో ఉన్నతంగా రాణించాలని సంకల్పించుకున్నారు. -
జులై నుంచి ఇంటిపన్నుపై వడ్డీ
[ 17-06-2024]
పురపాలికల్లో ఇంటి పన్నుల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. -
ఆకాశవీధిలో.. లెఫ్టినెంట్ అరవింద్
[ 17-06-2024]
మారుమూల గిరిజనతండాలో అట్టడుగు పేద కుటుంబంలో జన్మించాడు. 21 ఏళ్లకు నేవీ సబ్ లెఫ్టినెంట్, 24 ఏళ్లకు ఇండియన్ నేవీ పైలట్లో లెఫ్టినెంట్ హోదా సాధించారు.. -
గొలుసు దుకాణాల మూసివేతకు అడుగులు
[ 17-06-2024]
చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో గొలుసు మద్యం దుకాణాల మూసివేతకు పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. -
వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు
[ 17-06-2024]
వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.పాపారావు తెలిపారు. -
‘వెల’విల
[ 17-06-2024]
జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ
-
‘వార్ క్యాబినెట్ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!