మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సదస్సు
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని దీప్తి హోటల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు.
భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని దీప్తి హోటల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనారిటీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఫక్రుద్దీన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భువనగిరి పార్లమెంటు కో ఆర్డినేటర్ బాల లక్ష్మీ, సీనియర్ నాయకులు మహమ్మద్ కలియుకుర్ రహ్మాన్, మహమ్మద్ ఖలీల్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?