అభ్యర్థి ముఖం చూపడాయె.. ఓటెవరికి వేద్దాం..!
ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య.
ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య. ఎన్నికల ప్రచారమే.. కానీ, అభ్యర్థి లేడు. మైక్లో రెండు పాటలు, లోకల్లీడర్ల మాటలే తప్ప ఏమీ లేదక్కడ.. ఈడికి రా మాట్లాడుకుందాం.. అన్నాడు రామస్వామి.
అంతేనా.. వస్తున్న మరి..
ఎన్నికలెట్లున్నవే యాదన్న.. మనూరోళ్లే తప్ప, మరో పెద్ద నాయకుడు కూడా ప్రచారానికి రాకపాయె. ఊరి సమస్య చెబుదామంటే.. తీర్చడం వీళ్లవల్ల కాదని తెలుసు. జర పెద్దోళ్లు, పోటీ చేసే అభ్యర్థి వస్తే బాగుండు. వాళ్లేమో మన వైపే చూడటం లేదాయె అన్నాడు యాదయ్య. మొన్నపోయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కనీసం ఒక్కసారన్నా గ్రామానికి వచ్చి ప్రచారం చేసిండ్లు. నాలుగు సమస్యలు చెప్పినం. వాళ్లూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో ఎవరూ మన వంక చూడట్లేదాయో చెప్పుకొచ్చిండు రామస్వామి. అభ్యర్థి ఊరు, పేరు తెలియదాయే. ముఖం కూడా చూపెట్టడాయే. ఏ పార్టీ అభ్యర్థి ఎవరూ ఒక్కరూ రాకపోయే. ఓటెట్లా వేద్దామే.. అంటూ అక్కడి వస్తూ అడిగాడు నర్సయ్య.
మరి ఏంచేద్దామంటరు..
అభ్యర్థి రాడు. పెద్దనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలూ రారు. కనీసం మండల నాయకులు కానరారు. ఎట్లా.. అక్కడికొస్తూ అన్నాడు శంకరయ్య. గెలిచినాక ఎట్లగూ మన ఊళ్లకు రారు. వాళ్లకు మనం కనిపించం. ఇప్పుడన్నా ఊర్లోకొస్తే.. మన సమస్యలెంటే చెప్పి మాట తీసుకోవచ్చు. ఇదే మాట మండల నాయకుల ద్వారా ఎమ్మెల్యేకు, ఆన్నుంచి అభ్యర్థి చెప్పిద్దాం ఉపాయమిచ్చాడు రామస్వామి. సరేనంటూ.. మిగతా వారంతా కలిసి మరికొందర్ని వెంట బెట్టుకుని ఊర్లోకి బయలుదేరారు.
న్యూస్టుడే, మోత్కూరు
చరవాణి ద్వారా బూత్ స్లిప్లు
నడిగూడెం: ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో తెలుసుకునేందుకు ఓటరు గుర్తింపు స్లిప్పుల జారీకి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1950 నంబరుకు ఈసీఐ స్పేస్ మీ ఓటరు ఐడితో ఎస్ఎంఎస్ చేస్తే 15 సెకన్లలో మీకు ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?