బంధువులే సిబ్బందిగా మారి..
ఇలా స్ట్రెచర్పై ఓ వృద్ధురాలిని సొంత బంధువులే వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్న దృశ్యం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
ఇలా స్ట్రెచర్పై ఓ వృద్ధురాలిని సొంత బంధువులే వైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్న దృశ్యం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మెరుగైన వైద్యంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైద్యాధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడుకు వచ్చే రోగులకు వారి బంధువులకు అవస్థలు తప్పటం లేదు.
న్యూస్టుడే, నెల్లూరు (జీజీహెచ్)
బడిలో బావి ప్రమాదాల దరి
ఈ చిత్రంలో కనిపిస్తున్న బావి.. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనిది. బావి ఉపరితలంపై ఎటువంటి గ్రిల్స్ లేకపోవడంతో పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై పటిష్ఠమైన గ్రిల్ వంటివి ఏర్పాటు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు
కోరుతున్నారు.
న్యూస్టుడే, కావలి
మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం
మొక్కలు నాటడానికి ఇస్తున్న ప్రాధాన్యం సంరక్షణకు ఇవ్వటంలేదు. జగనన్నా పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కోవూరు పట్టణ పరిధి సాలుచింతలు వద్ద ముంబయి జాతీయ రహదారి పక్కన ఇటీవల నాటిన పచ్చని మొక్కలపై పర్యవేక్షణ కరవైంది. రోడ్డు పక్కన మార్జిన్లో లారీలు, టిప్పర్లు నిలుపుతున్నారు. మొక్కలకు వాహనాలు తగులుతుండటంతో అవి క్రమంగా విరిగిపోతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కల పెంపకం మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.
న్యూస్టుడే కోవూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడగారు పోయినట్లే!
[ 17-05-2024]
జిల్లాలో ఎడగారుకు సాగునీరు అందుబాటులో లేదు. రెండో పంటకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఫలితాలపై పందేల జోరు!
[ 17-05-2024]
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. -
ఆగని దోపిడి
[ 17-05-2024]
సైదాపురం మండలం తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పెరుమాళ్లపాడు, చాగణం, రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, పాలూరు గ్రామాల్లో పల్స్పర్, క్వార్ట్జ్, మైకా, వర్మిక్యులేట్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. -
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గురువారం జాతీయ డెంగీ డే సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఉప్పు రైతుకు నష్టం
[ 17-05-2024]
వ్యాపారుల మాయాజాలంతో ఉప్పు రైతులు కుదేలవుతున్నారు. వారి చర్యల కారణంగా ఎన్నడూ లేని రీతిలో కిలో రూ.1.50కు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరువాయె!
[ 17-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 17-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. -
పరుగుల్లో తేజస్సు
[ 17-05-2024]
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు హిమతేజ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
స్ట్రాంగ్రూముల వద్ద నిరంతర నిఘా
[ 17-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?