logo

చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం

కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు

Published : 24 Apr 2024 16:53 IST

కావలి: కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ. ఇప్పటికే అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు మాట్లాడామని వెల్లడించారు. బోగోలు మండలం చెంచులక్ష్మి పురంలో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని