45 నిమిషాల ప్రసంగం.. నగరవాసికి ఏడు గంటల నరకం
నెల్లూరు నగరంలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ.. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభం నుంచి ముగించే వరకు ఊకదంపుడు ఉపన్యాసం మినహా.. జిల్లా ఊసెత్తకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
నగరం.. పోలీసు దిగ్బంధం
నెల్లూరు నగరంలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ.. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభం నుంచి ముగించే వరకు ఊకదంపుడు ఉపన్యాసం మినహా.. జిల్లా ఊసెత్తకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జిల్లాతో పాటు నగరంలోని సమస్యలపై గట్టి హామీలిస్తారని.. తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. సామాన్యులకు అదే స్థాయిలో ఇక్కట్లు మిగిల్చింది.
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో దుకాణాల మూసివేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరావాయె!
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 18-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. అందునా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. -
పరుగుల్లో తేజస్సు
[ 18-05-2024]
పరుగు పందెంలో రారాజుగా నిలిచాడు.. ఆ యువకుడు. అథ్లెటిక్స్లో రాష్ట్రంలోనే అందెవేసిన చేయి. అఖిల భారతంలోనే రన్నర్గా నిలిచాడు.. రెండు సంవత్సరాల్లోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ఔరా అనిపిస్తున్నాడు. -
శ్రీవారి పరకామణికి కరెన్సీ లెక్కింపు యంత్రం వితరణ
[ 18-05-2024]
శ్రీవారి పరకామణికి నెల్లూరుకు చెందిన భక్తుడు రూ. 9.33 లక్షల విలువైన కరెన్సీ కౌంటింగ్ యంత్రాన్ని గురువారం విరాళంగా అందించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 18-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?