logo

45 నిమిషాల ప్రసంగం.. నగరవాసికి ఏడు గంటల నరకం

నెల్లూరు నగరంలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ.. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభం నుంచి ముగించే వరకు ఊకదంపుడు ఉపన్యాసం మినహా.. జిల్లా ఊసెత్తకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.

Published : 05 May 2024 03:42 IST

నగరం.. పోలీసు దిగ్బంధం

నెల్లూరు నగరంలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ.. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభం నుంచి ముగించే వరకు ఊకదంపుడు ఉపన్యాసం మినహా.. జిల్లా ఊసెత్తకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జిల్లాతో పాటు నగరంలోని సమస్యలపై గట్టి హామీలిస్తారని.. తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. సామాన్యులకు అదే స్థాయిలో ఇక్కట్లు మిగిల్చింది.

సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో దుకాణాల మూసివేత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని