logo

అమృత మహోత్సవాలు

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా కామారెడ్డిలోని ఎస్‌ఎస్‌ యోగా కేంద్రంలో శుక్రవారం సూర్యనమస్కారాలు

Published : 15 Jan 2022 03:16 IST

సూర్యనమస్కారాలు చేస్తున్న స్వాభిమాన్‌ ప్రతినిధులు

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగా కామారెడ్డిలోని ఎస్‌ఎస్‌ యోగా కేంద్రంలో శుక్రవారం సూర్యనమస్కారాలు చేపట్టారు. భారత స్వాభిమాన్‌ అధ్యక్షుడు రాంరెడ్డి సభ్యులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి పెట్టిగాడి అంజయ్య, ఈశ్వర్‌, సిద్ధాగౌడ్‌, సత్యనారాయణ, ఎల్లయ్య, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని