అధిక ఛార్జీలు తగవు
వాహన సామర్థ్య పరీక్ష ఆలస్యమైతే రోజుకు రూ.50 చొప్పున అధిక ఛార్జీ వసూలు చేయాలనే ఉత్తర్వును రద్దు చేయాలని సీఐటీయూ, ఆటో, లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు
జిల్లాకేంద్రంలో నిరసన తెలుపుతున్న ఆయా పక్షాల ప్రతినిధులు
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: వాహన సామర్థ్య పరీక్ష ఆలస్యమైతే రోజుకు రూ.50 చొప్పున అధిక ఛార్జీ వసూలు చేయాలనే ఉత్తర్వును రద్దు చేయాలని సీఐటీయూ, ఆటో, లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రవాణాశాఖ అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సంఘాల ప్రతినిధులు మాజిద్, వాజిద్, సాజిద్, నర్సింలు, అరుణ్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్