logo

68 మంది అటెండర్ల నియామకం

ఉమ్మడి నిజామాబాద్‌లోని కోర్టుల్లో 68 మంది అటెండర్లను నియమిస్తూ జిల్లాజడ్జి కుంచాల సునీత సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. 2019 జులై 31న ఇచ్చిన నోటిఫికేషన్‌

Published : 24 May 2022 04:17 IST

అటెండర్లను నియమిస్తూ జిల్లాజడ్జి కుంచాల సునీత

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి నిజామాబాద్‌లోని కోర్టుల్లో 68 మంది అటెండర్లను నియమిస్తూ జిల్లాజడ్జి కుంచాల సునీత సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. 2019 జులై 31న ఇచ్చిన నోటిఫికేషన్‌ నంబర్‌ 9/2019 ప్రకారం వీరిని నియమించారు. వారికి దుస్తులు కూడా అందించారు. పదిహేను రోజుల్లో పోస్టింగ్‌ ఇచ్చిన కోర్టుల్లో హాజరుకావాలన్నారు. జిల్లా కోర్టు పరిపాలనాధికారి దశరథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని