నిర్ణయించేది మేమే..
రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రభంజనం సృష్టించనున్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఉభయ జిల్లాల్లో యువ ఓటర్లే కీలకం
వయసుల వారీగా జాబితా వెల్లడి
న్యూస్టుడే - నిజామాబాద్ కలెక్టరేట్, కామారెడ్డికలెక్టరేట్
రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రభంజనం సృష్టించనున్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉభయ జిల్లాల్లో 18-39 ఏళ్లవారు అధికంగా ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్లో మొత్తంగా 19,24,179 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. వయసు వారీగా చూస్తే 40 ఏళ్లలోపు వారు 9,34,975 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్