logo

నిర్ణయించేది మేమే..

రాబోయే ఎన్నికల్లో  యువ ఓటర్లు ప్రభంజనం సృష్టించనున్నారు.  ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Published : 07 Feb 2023 04:47 IST

ఉభయ జిల్లాల్లో యువ ఓటర్లే కీలకం
వయసుల వారీగా జాబితా వెల్లడి
న్యూస్‌టుడే - నిజామాబాద్‌ కలెక్టరేట్‌, కామారెడ్డికలెక్టరేట్‌

రాబోయే ఎన్నికల్లో  యువ ఓటర్లు ప్రభంజనం సృష్టించనున్నారు.  ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉభయ జిల్లాల్లో 18-39 ఏళ్లవారు అధికంగా ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌లో మొత్తంగా 19,24,179 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. వయసు వారీగా చూస్తే 40 ఏళ్లలోపు వారు 9,34,975 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని