ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే టాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అదనపు పాలనధికారి చంద్ర మోహన్ అధికారులకు సూచించారు,
ఎల్లారెడ్డి పట్టణం: ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే టాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అదనపు పాలనధికారి చంద్ర మోహన్ అధికారులకు సూచించారు, మంగళవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని శివనగర్, సబ్దల్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. లారీల కొరత ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకి సూచించారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం