logo

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే టాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అదనపు పాలనధికారి చంద్ర మోహన్ అధికారులకు సూచించారు,

Published : 30 Apr 2024 17:39 IST

ఎల్లారెడ్డి పట్టణం: ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే టాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అదనపు పాలనధికారి చంద్ర మోహన్ అధికారులకు సూచించారు, మంగళవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని శివనగర్, సబ్దల్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. లారీల కొరత ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకి సూచించారు.  జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని