గడప, గడపకు కాంగ్రెస్
ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తాండలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం గడప, గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేశారు.
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తాండలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం గడప, గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ ను గెలిలించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గణేష్, ధన్ సింగ్ నాయక్, పుల్ సింగ్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం