వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ
వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ అని భక్తి, జ్ఞానమార్గాలు అనుసరణీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి చెప్పారు.
బక్షిపల్లిలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి
ఆధ్యాత్మికోపన్యాసం చేస్తున్న చినజీయరు స్వామి
గోపాల్పూర్, న్యూస్టుడే: వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ అని భక్తి, జ్ఞానమార్గాలు అనుసరణీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి చెప్పారు. గోపాల్పూర్కి చేరువలోని బక్షిపల్లి తెలుగు ప్రజల గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాట్లాడిన స్వామి పూరీ శ్రీక్షేత్రం, కోణార్క్ సూర్యనారాయణ స్వామి క్షేత్రాల విశిష్టత గురించి విపులంగా వివరించారు. మానవ జన్మ మహత్తరమైనదని, ప్రతి ఒక్కరూ జ్ఞాన, భక్తి భావాలు అలవర్చుకుని సేవాభావంతో మెలిగి జన్మ సార్ధకం చేసుకోవాలన్నారు. నేను, నాది అన్న స్వార్ధం దుఃఖానికి, అశాంతికి కారణమవుతుందని, స్వార్ధ చింతన వీడితే సదా శాంతి ఉంటుందన్నారు.
బక్షిపల్లి విద్వాన్పల్లి..
బక్షిపల్లిని విద్వాన్పల్లిగా అభివర్ణించిన చినజీయరు స్వామి భక్తుల్లో ఉన్న శ్రద్ధాసక్తులు, నిష్కామ కర్మలు ఆదర్శప్రాయమన్నారు. మంగళవారం ఈ గ్రామంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో సామూహిక దీక్షా కార్యక్రమం జరిగింది. వందల సంఖ్యలో భక్తులు పాల్గొని గురుమంత్ర ఉపదేశం పొందారు. దీనికి ముందుగా శాస్త్రోక్తంగా పూజలు, పంచకర్మలు నిర్వహించారు. అయిదువేల మందికి నిర్వాహకులు తీర్ధప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేశారు. బక్షిపల్లి మాజీ సర్పంచి డి.పద్మనాభం, గ్రామ పెద్దలు బి.వరంబాబు, ఎ.కృష్ణారావు, జి.శ్యాంసుందర్రావు, పండిత శ్రీనివాస ఆచార్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన శ్రీమన్నారాయణ కోలాటం, తప్పెటగుళ్లు తదితర ప్రదర్శనలు అలరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వాయర్లో మునిగి ముగ్గురు మృతి
[ 04-05-2024]
ఉక్కు నగరం రక్షణ రిజర్వాయర్లో శనివారం సాయంత్రం విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేతా నది రిజర్వాయర్లో ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. -
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం