logo

రిజర్వాయర్‌లో మునిగి ముగ్గురు మృతి

ఉక్కు నగరం రక్షణ రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రం విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేతా నది రిజర్వాయర్‌లో ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు.

Published : 04 May 2024 18:55 IST

భువనేశ్వర్‌: ఉక్కు నగరం రక్షణ రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రం విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేతా నది రిజర్వాయర్‌లో ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు బింకా, బృష్టం, రాముగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని