logo

తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..

బారాబటి కటక్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్‌ తండ్రి మహమ్మద్‌ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు.

Published : 01 May 2024 03:08 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బారాబటి కటక్‌ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్‌ తండ్రి మహమ్మద్‌ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. కటక్‌ ప్రాంతాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, నాన్న అండదండలతో పనులు చేస్తానని హామీలిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని