logo

9 మంది మావోయిస్టుల లొంగుబాటు

న్యుమరిండి బేధ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్ సమక్షంలో బుధవారం 9 మంది మావోస్టులు లొంగిపోయారు.

Published : 08 May 2024 15:50 IST

భువనేశ్వర్: న్యుమరిండి బేధ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్ సమక్షంలో బుధవారం 9 మంది మావోస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడకు చెందిన వారిగా గుర్తించినట్లు ఐజీ విలేకరులకు తెలిపారు. మావోలు ఇద్దరు విలేకరులతో మాట్లాదడుతూ.. తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. జనజీవన స్రవంతిలో కలిసి మంచి పనులు చేయాలన్న సదాశయంతో తామ లొంగిపోయినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని