నారీ.. స్ఫూర్తి
జిల్లాలో మహిళా చైతన్యం ఓటెత్తింది. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే వీరే ఎక్కువ మంది కేంద్రాలకు తరలివచ్చి వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. 7,83,440 మంది ఓటర్లుండగా 4,00,779 మంది మహిళలున్నారు.
పార్వతీపురం, న్యూస్టుడే: జిల్లాలో మహిళా చైతన్యం ఓటెత్తింది. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే వీరే ఎక్కువ మంది కేంద్రాలకు తరలివచ్చి వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. 7,83,440 మంది ఓటర్లుండగా 4,00,779 మంది మహిళలున్నారు. ఎండలో నిలబడి, చిన్న పిల్లలను ఎత్తుకొని, కొండలపై నుంచి నడిచివచ్చి మరీ ఓటింగ్లో పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 96,292 మందిలో 75,908, కురుపాంలో 99,736 మందికి 78,419 మంది ఓట్లు వేశారు.
చిన్నారులతో తరలివచ్చి..
పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చినా ఇబ్బందులకు గురికాలేదు. కొందరు సాయంత్రం ఆరు తర్వాత కూడా వరుసల్లో కనిపించారు. ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా పురుషుల కంటే వీరే ఎక్కువగా ఉన్నారు. పార్వతీపురం మండలం సంగంవలస, సాలూరు మండలంలోని పలు కేంద్రాల్లో చంటి పిల్లలను ఎత్తుకొని ఓట్లేశారు. వృద్ధులు సైతం అడుగులో అడుగు వేసుకుంటూ ఈవీఎంల్లో తమ తీర్పు నిక్షిప్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఈఏపీసెట్లో పదో ర్యాంకు సాధించిన రాధాకృష్ణ
[ 11-06-2024]
బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్తా చాటాడు. -
ఏపీఈఏపీసెట్లో రెండో ర్యాంకు సాధించిన దివ్యతేజ
[ 11-06-2024]
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బలిజిపేట గ్రామానికి చెందిన పూల దివ్యతేజకు ఏపీఈఏపీసెట్లో ఆంధ్రప్రదేశ్లో రెండో ర్యాంకు లభించింది. -
కళాకారులకు దుస్తుల బహూకరణ
[ 11-06-2024]
మండలంలోని కొత్తవంతరాం గ్రామానికి చెందిన పలువురు కోలాటనృత్యం చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. -
సీఎం ప్రమాణస్వీకారానికి తెలుగు తమ్ముళ్లు
[ 11-06-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, మంత్రుల ఉత్సవానికి బలిజిపేట మండలం నుంచి 25 కార్లు, ఒక బస్సుతో తెలుగు తమ్ముళ్లు మంగళవారం సాయంత్రం పయనమయ్యారు. -
రామ్మోహన్నాయుడిని కలిసిన ఎంపీ కలిశెట్టి
[ 11-06-2024]
కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. -
బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం
[ 11-06-2024]
మండలంలోని గనివాడ గ్రామ యువత ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపు ఓ నిరుపేద బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
[ 11-06-2024]
ద్విచక్రవాహనం అదుపు తప్పి వంతెన డివైడర్ను ఢీకొనడంతో తెదేపా కార్యకర్త మృతిచెందిన ఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. -
12న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం: ట్రాఫిక్ మళ్లింపు
[ 11-06-2024]
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నెత్తురోడుతున్నాయి!!
[ 11-06-2024]
ఉమ్మడి జిల్లాలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. గత అయిదు నెలల్లో 370 ప్రమాదాలు జరగ్గా.. 120 మంది మృత్యువాత పడ్డారు. మరో 400 మంది క్షతగాత్రులుగా మారారు. -
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచండి
[ 11-06-2024]
ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. -
ఆర్టీవోగా శశికుమార్
[ 11-06-2024]
జిల్లా రవాణా శాఖ అధికారిగా శశికుమార్ (ఎఫ్ఏసీ) సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కలెక్టర్ నిశాంత్కుమార్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
జీవో 117 రద్దుకు డిమాండ్
[ 11-06-2024]
విద్యా రంగాన్ని నాశనం చేసే జీవో-117ను కొత్త ప్రభుత్వం రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు కోరారు. -
నువ్వే కాపాడాలి దేవుడా..!
[ 11-06-2024]
నుజ్జునుజ్జుగా మారి పూర్తిగా ఛిద్రమైన ఆటో.. రాళ్ల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్న క్షతగాత్రులు.. రక్తమోడిన ముఖాలు.. నొప్పి భరించలేకపోతున్నాం..
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా భేటీ
-
తోటివారంతా ఆడి పాడుతుంటే.. తదేకంగా నిలబడిపోయిన బైడెన్!
-
ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల సేవలు!
-
రూ.300 విలువైన ఆభరణాలు రూ.6కోట్లకు.. అమెరికా మహిళకు టోకరా!
-
కెనడాతో మ్యాచ్.. ఆరోన్ హాఫ్ సెంచరీ.. పాక్ లక్ష్యం 107
-
‘మోదీ కా పరివార్’.. ఎంతో శక్తినిచ్చింది: ప్రధాని మోదీ