ప్రయాణికుల సహనానికి పరీక్ష
విజయవాడలో వైకాపా జయహో బీసీ సభకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలివెళ్లడంతో రెండో రోజు బుధవారం కూడా ప్రయాణికులు అవస్థలు తప్పలేదు.
టెక్కలిలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు
విజయవాడలో వైకాపా జయహో బీసీ సభకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలివెళ్లడంతో రెండో రోజు బుధవారం కూడా ప్రయాణికులు అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణల్లో బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. మొత్తం నాలుగు డిపోల నుంచి బీసీ సభకు 77 బస్సులను పంపడంతో ఉన్నవి సరిపడక ప్లాట్ఫారాలు ఖాళీగా కనిపించాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్లేవారి సహనానికి పరీక్ష ఎదురైంది. విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు, వచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. ఎంతకీ బస్సులు రాకపోవడంతో అటుగా వెళ్లే వాహనాల్లో ప్రయాణాలు కొనసాగించారు.
- న్యూస్టుడే, అరసవల్లి, టెక్కలి పట్టణం
శ్రీకాకుళంలో విశాఖ నాన్స్టాప్ బస్సుల ఫ్లాట్ఫారం వద్ద ఇలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్