logo

సికింద్రాబాద్‌ నుంచి బ్రహ్మపురకు ప్రత్యేక రైలు

వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడపనున్నారు.

Published : 04 May 2024 05:47 IST

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడపనున్నారు. 11న రాత్రి 8:45కు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు(07035) ఆదివారం విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాఫురం మీదుగా బ్రహ్మపుర చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4:45కు బ్రహ్మపుర నుంచి బయలుదేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని