logo

వేటకు వెళ్లని జాలర్లు

కన్యాకుమారి ప్రాంతంలోని సముద్రంలో మంగళవారం ఈదురు గాలులు ఎక్కువగా ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. సుమారు 3,500 పడవలకు తీరంలో సురక్షితంగా లంగరు వేశారు

Published : 05 Oct 2022 01:27 IST

లంగరు వేసి నిలిపిన పడవలు

వేలచ్చేరి,న్యూస్‌టుడే: కన్యాకుమారి ప్రాంతంలోని సముద్రంలో మంగళవారం ఈదురు గాలులు ఎక్కువగా ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. సుమారు 3,500 పడవలకు తీరంలో సురక్షితంగా లంగరు వేశారు. ఇక్కడ మంగళవారం ఉదయం నుంచి తేలిక పాటి వర్షం కురుస్తూ తీర ప్రాంత గ్రామాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని