logo

పుస్తకాలు ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

ఆచార్య రొక్కం రాధాకృష్ణ రచించిన ఐదు పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్‌హౌస్‌లో గురువారం ఉదయం ఆవిష్కరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఆచార్యులు ప్రసాద్‌, నాగభూషణరావు

Published : 21 Jan 2022 04:10 IST


పుస్తకాలు ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఆచార్య రొక్కం రాధాకృష్ణ రచించిన ఐదు పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్‌హౌస్‌లో గురువారం ఉదయం ఆవిష్కరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఆచార్యులు ప్రసాద్‌, నాగభూషణరావు పాల్గొన్నారు.


పుస్తకం.. బహూకరణ

వెంకయ్యనాయుడుకు పుస్తకం బహూకరిస్తున్న రచయిత శంకర్‌

పోర్టు గెస్ట్‌హౌస్‌లో బసచేసిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రచయిత శంకర్‌ నీలు భాగవతుల గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రచించిన ‘పి.వి.నరసింహారావు భరతజాతి పునర్జీవ శక్తి పుస్తకాన్ని’ బహుకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని