పుస్తకాలు ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
ఆచార్య రొక్కం రాధాకృష్ణ రచించిన ఐదు పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్హౌస్లో గురువారం ఉదయం ఆవిష్కరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఆచార్యులు ప్రసాద్, నాగభూషణరావు
పుస్తకాలు ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెదవాల్తేరు, న్యూస్టుడే: ఆచార్య రొక్కం రాధాకృష్ణ రచించిన ఐదు పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్హౌస్లో గురువారం ఉదయం ఆవిష్కరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఆచార్యులు ప్రసాద్, నాగభూషణరావు పాల్గొన్నారు.
పుస్తకం.. బహూకరణ
వెంకయ్యనాయుడుకు పుస్తకం బహూకరిస్తున్న రచయిత శంకర్
పోర్టు గెస్ట్హౌస్లో బసచేసిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రచయిత శంకర్ నీలు భాగవతుల గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రచించిన ‘పి.వి.నరసింహారావు భరతజాతి పునర్జీవ శక్తి పుస్తకాన్ని’ బహుకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్