మరో.. 1,959 కేసులు నమోదు
కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ పాజిటివిటీ రేటు 39.91తో 1959 కేసులు నమోదయ్యాయి.
వన్టౌన్, న్యూస్టుడే: కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ పాజిటివిటీ రేటు 39.91తో 1959 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు బాధితులు మృతి చెందారు. మృతుల్లో అత్యధికులు 70 ఏళ్లు దాటిన వారున్నారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, మధుమేహం, రక్తపోటు వంటి ఇతర రుగ్మతలతో బాధపడుతూ కొవిడ్ బారిన పడి మృతి చెందిన వారే అధికంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒడిశా నుంచి హిమీఫీలియోతో బాధపడుతూ వచ్చిన 11 నెలల చిన్నారి కొవిడ్తో కన్నుమూసిన వారిలో ఉన్నారు. మరో వైపు కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 684 మంది కోలుకున్నారు. 250 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో మొత్తం బాధితులు: 1,75,853
శనివారం కోలుకున్న వారు: 684
మొత్తం కోలుకున్న వారు: 1,60,435
మొత్తం మృతులు: 1,126
చికిత్స పొందుతున్న వారు: 14,292
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్