logo

ప్రజాస్వామ్యం ‘బూడి’దైంది!

ఎన్నికల్లో ప్రచారం చేసుకునే భాజపా నేతల హక్కును హరించడమే కాకుండా బావమరిది, కన్న కొడుకుపై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యానికి దిగారు.

Published : 05 May 2024 03:52 IST

తారువ రణరంగమైంది..!
నిరసన తెలిపే హక్కును హరించిన ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించిన కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

ఎన్నికల్లో ప్రచారం చేసుకునే భాజపా నేతల హక్కును హరించడమే కాకుండా బావమరిది, కన్న కొడుకుపై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యానికి దిగారు. అదేమని ప్రశ్నించిన కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌పైనా వైకాపా మూకలు దాడులకు దిగాయి. వీరి తీరుతో దేవరాపల్లి మండలం తారువ రణరంగాన్ని తలపించింది.

ఈనాడు, అనకాపల్లి

ఇంట్లోకి రానీయకుండా కొడుకును బెదిరిస్తున్న బూడి

వైకాపా మూకల దాడిలో దెబ్బతిన్న భాజపా ఎంపీ అభ్యర్థి వాహనం

డిప్యూటీ సీఎం సొంతూరు తారువలో మోహరించిన ఇరువర్గాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని