Andhra News: స్టీల్ ప్లాంట్ వరకే వామపక్షాల పోరాటం పరిమితమా?: సోము వీర్రాజు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వామపక్షాలు ఎందుకు వ్యతిరేకించడం
విజయనగరం: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వామపక్షాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ వరకే వారి ఆందోళనలు పరిమితం చేస్తారా అని నిలదీశారు. విజయనగరంలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేయాలని వామపక్షాలు ఎందుకు రోడ్డు ఎక్కడం లేదని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్