టిఫా స్కానింగ్ యంత్రం ప్రారంభం
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన టిఫా స్కానింగ్ యంత్రాన్ని శనివారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు.
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన టిఫా స్కానింగ్ యంత్రాన్ని శనివారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు. ఇప్పటికే ఆసుపత్రిలో రెండు యంత్రాలుండగా, కొత్తగా వచ్చిన రెండింటితో ఆసుపత్రిలో మొత్తం నాలుగు అందుబాటులోకి రావడం వల్ల గర్భిణులకు ఉపయోగకరం కానుందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. గర్భస్థదశలోనే శిశువులోల పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి చికిత్స ద్వారా సరిచేయడానికి అవకాశముంటుందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంటు డాక్టర్ పద్మ, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, ఆర్ఎంవో డాక్టర్ శ్యాంకుమార్, కార్పొరేటర్ గందె కల్పన నవీన్, రేడియాలజిస్టులు రాంబాబు, వనజ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి
[ 11-05-2024]
-
ఓటుకు పోటెత్తాలి..!
[ 11-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఎంతో కీలకమైనది ఓటు.. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ, నేటితరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. -
ఇళ్ల కేటాయింపులో కాలయాపన ఎందుకో..?
[ 11-05-2024]
భారాస హయాంలో జిల్లా కేంద్రంలో వెయ్యి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాం.. ఇందులో 540 ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేశాం.. మిగతా 460 ఇళ్లను ఆరు నెలలుగా పేదలకు కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
‘సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మొద్దు’
[ 11-05-2024]
దొంగ హామీలు, మాయమాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. -
ప్రజల రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్లో చేరా..
[ 11-05-2024]
-
భాజపాతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
స్వల్పం.. ఆధిక్యం..
[ 11-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. ఈ స్థానంలో ఇప్పటి వరకు 17 సార్వత్రిక, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. -
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
[ 11-05-2024]
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత.. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చక పోతే తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని సైతం ఎన్నికల సంఘం కల్పించింది. -
కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 11-05-2024]
తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం జరిగింది. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 11-05-2024]
గంజాయి కేసులో ఇద్దరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు