ఫిబ్రవరి 26న ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలలో ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన 6000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గతేడాది డిసెంబరు 24న నిర్వహించి ముఖ్యమం
వేంపల్లె, న్యూస్టుడే: రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలలో ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన 6000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గతేడాది డిసెంబరు 24న నిర్వహించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా పట్టాలు అందించాలని నిర్ణయించారు. సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా అప్పుడు వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాది జనవరి 30న నిర్వహించాలని నిర్దేశించుకున్నా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున మరో సారి వాయిదా పడింది. కరోనా ఉద్ధృతి కారణంగా స్నాతకోత్సవ తేదీని వచ్చే నెల 26కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్