జగ్గన్నపేటలో మట్టి తవ్వకాలపై ఆరా
తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో ఇటీవల మట్టి తవ్వకాలు అక్రమంగా చేపట్టారని ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదుల మేరకు త్రిసభ్య కమిటీ శుక్రవారం పరిశీలించింది. కమిటీలో భీమవరం ఆర్డీవో డి.రాజు, జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత
చెరువును పరిశీలిస్తున్న త్రిసభ్య కమిటీ సభ్యులు
తాడేపల్లిగూడెం, న్యూస్టుడే: తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో ఇటీవల మట్టి తవ్వకాలు అక్రమంగా చేపట్టారని ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదుల మేరకు త్రిసభ్య కమిటీ శుక్రవారం పరిశీలించింది. కమిటీలో భీమవరం ఆర్డీవో డి.రాజు, జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత, మైనింగ్ డీఈ కిశోర్వర్మ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు జగ్గన్నపేట మాలపాడు చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో ఎంత మేరకు తవ్వారో వివరాలు తెలుసుకున్నారు. అక్కడి వాహనాలను పరిశీలించారు. వీఆర్ఓ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఉపాధి క్షేత్ర సహాయకుల నుంచి జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి తవ్వకాలు జరుగుతున్నాయని కార్యదర్శిని ప్రశ్నించారు. కమిటీ వెంట డిప్యూటీ తహసీల్దారు శివశంకర్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్