logo

నారా లోకేశ్‌ పర్యటన 5కు వాయిదా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది.  

Published : 01 May 2024 06:10 IST

ఈనాడు, కడప: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది.  కర్నూలు నుంచి హెలీకాప్టర్‌లో రాజంపేట చేరుకుని సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు యువతతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాత్రికి రాజంపేటలోనే బస చేసి కీలక నేతలతో సమావేశమై పోలింగ్‌ సన్నద్ధతమై చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని