సాగర్ చెంత.. మళ్లీ సందడి
కరోనా ముందు... ఆదివారం వచ్చిందంటే అక్కడ సందడే.. సందడి. ఉదయమంతా ట్రాఫిక్ రణగొణ ధ్వనులతో మార్మోగే ఆ ప్రాంతం...
ఈనాడు, హైదరాబాద్: కరోనా ముందు... ఆదివారం వచ్చిందంటే అక్కడ సందడే.. సందడి. ఉదయమంతా ట్రాఫిక్ రణగొణ ధ్వనులతో మార్మోగే ఆ ప్రాంతం... సాయంత్రం 5 గంటలు దాటితే జనం కేరింతలతో కిటకిటలాడేది. పిల్లల నుంచి పెద్దల వరకు ట్యాంక్బండ్ వద్దకు చేరుకొని ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడిపేవారు. మహమ్మారి కొవిడ్తో ఈ సంతోషాల ‘సండే-ఫన్డే’ కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది. కొన్నాళ్ల కిత్రం పరిస్థితులు మెరుగుపడినా ప్రారంభం కాలేదు. తాజాగా మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆస్క్...కేటీఆర్’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 14 నుంచి యథావిధిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ముందు రోజు రాత్రి ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్