తెరుచుకున్న పాఠశాలలు
కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్లైన్ ద్వారా తరగతల
బళ్లారి, న్యూస్టుడే: కరోనా నియంత్రణలో భాగంగా వారం రోజులుగా మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిబంధనల ప్రకారం తెరుచున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కరోనా భయంతో తెరుచుకోలేదు. ఆన్లైన్ ద్వారా తరగతలను నిర్వహించారు. జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి సోమవారం నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించారు. కొవిడ్ కేసులు వెలుగులోకి వస్తే ఐదు రోజులపాటు సీల్డౌన్ చేయాలని ఆదేశించారు. డీసీ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం బడిగంటలు మోగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు హాజరు 50శాతం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి సి.రామప్ప ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ హూవినహడగలి తాలూకాలో రెండు కూడ్లిగి, సిరుగుప్ప, కురుగోడు తాలూకాల్లో ఒక్కొక్క పాఠశాలలను ఐదు రోజులపాటు సీల్డౌన్ చేశాం. వైరస్ సోకిన విద్యార్థులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్యారంటీలకు జవజీవాలు!
[ 21-05-2024]
ఓ వైపు విపక్షాలు ఆరోపిస్తున్నా.. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం ‘గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. -
కాంగ్రెస్ సాధన శూన్యం
[ 21-05-2024]
కాంగ్రెస్ సర్కారు ఏడాది కాలంలో సాధించింది శూన్యమని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర అన్నారు. -
ప్రజ్వల్.. లొంగిపో
[ 21-05-2024]
నాపైనా, హెచ్డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని- హాసన సెక్స్స్కాండల్లో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్కు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వానికే అనారోగ్యం
[ 21-05-2024]
కర్ణాటకలో ప్రభుత్వం అనారోగ్యం బారినపడి- ఐసీయూలో ఉందని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. -
ఎగువసభలో 11 స్థానాలకు ఎన్నికలు
[ 21-05-2024]
విధానపరిషత్లో ఖాళీ అవుతున్న 11 స్థానాలకు జూన్ 13న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
చిన్నారిపై కర్కశ చూపు
[ 21-05-2024]
ముక్కుపచ్చలారని ఓ బాలిక (10)పై దుండగుడు కర్కశత్వానికి ఒడిగట్టాడు. ఆమెపై లైంగిక దాడికి తెగించిన ఆరోపణపై బిహార్ నివాసి రాజేశ్గుప్తా (55)ను హెబ్బాళ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
సీబీఐ దర్యాప్తునకు దళ్ పట్టు
[ 21-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘పెన్డ్రైవ్’ సంఘటనపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని డిమాండు చేస్తూ బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో జనతాదళ్ (ఎస్) కార్యకర్తలు సోమవారం ధర్నాకు దిగారు. -
ఆన్లైన్లో రూ.17 లక్షలు మాయం
[ 21-05-2024]
ఆన్లైన్లో ఓ మహిళ రూ.17 లక్షలు మోసపోయిన సంఘటన బళ్లారి జిల్లాలో ఆలస్యంగా బయటపడింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్