కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు.
రాజోలి: పదేళ్ల భాజపా ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు విసిగిపోయారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం లోని బిజ్వారం, అమరావాయి, ఎల్కూర్, పాల్వాయి గ్రామాలలో వారు పర్యటించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగం మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి భాస్కర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మధుసూదన్ బాబు, అమరావాయి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇకనైనా కష్టాలు తీరేనా!
[ 13-06-2024]
కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాలమూరులోని ఆ కర్షకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్లో రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని సాగు చేసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. -
ఈసీజీ అయ్యేదెలా..?
[ 13-06-2024]
మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు సకాలంలో ఈసీజీ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహబూబ్నగర్ ఆసుపత్రిలో ఎక్కువ సౌకర్యాలు ఉండటంతో నిత్యం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది వస్తున్నారు. -
అధికారుల తప్పిదంతో దక్కని ఫలితం
[ 13-06-2024]
అధికారుల పొరపాటు వల్ల జిల్లా ఇంటర్ విద్యాశాఖలో పనిచేసే ఓ చిరుద్యోగి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణం న్యూ మోతీనగర్లో నివాసముండే జి.అయ్యన్న ల్యాబ్ అటెండెంట్గా స్థానిక ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో మినిమం టైం స్కేల్ కింద పనిచేస్తూ 28 ఫిబ్రవరి 2022లో ఉద్యోగ విరమణ పొందారు. -
ఎంపీలు... నాలుగు జిల్లాల ప్రతినిధులు
[ 13-06-2024]
మన ఎంపీˆలు ఒక్కొక్కరూ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విసీˆ్తర్ణంలో చాలా పెద్దది. దాని పరిధిలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలు ఉండేవి. -
అచ్చంపేట పురపాలికలో నెగ్గిన అవిశ్వాసం
[ 13-06-2024]
అచ్చంపేట పురపాలికలో అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పుర ఛైర్మన్ నర్సింహగౌడ్పై అవిశ్వాస తీర్మానం ద్వారా తొలిగించేలా చర్యలు చేపట్టాలని 13 మంది కౌన్సిల్ సభ్యులు మే 25న జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్కు దరఖాస్తు చేసుకున్నారు. -
వినూత్న ఆహ్వానం.. ఉపాధికి సోపానం
[ 13-06-2024]
నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్, గృహ ప్రవేశం, పుట్టిన రోజు, పుట్టుపంచె, పట్టుచీర, పెళ్లిరోజు వేడుకలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇలా వేడుక ఏదైనా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఘనంగా, వైవిధ్యంగా నిర్వహించాలనే తాపత్రయం నేడు ఎక్కువగా కనిపిస్తోంది. -
గృహజ్యోతి పథకం అమలులో గందరగోళం
[ 13-06-2024]
గృహజ్యోతి పథకం అమలు గందరగోళంగా మారుతోంది. చాలా మందికి ఈ పథకం అమలు కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జీరో బిల్లులు కాకుండా రెండు, మూడు నెలల బిల్లు వస్తుండటంతో సందిగ్ధం నెలకొంది. -
సిబ్బంది తప్పిదంతో రూ.21 కోట్ల విద్యుత్తు బిల్లు
[ 13-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలుచేస్తుంటే, విద్యుత్తు సిబ్బంది తప్పిదంతో ఓ ఇంటికి ఏకంగా రూ. 21 కోట్ల బిల్లు వచ్చిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. -
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులకు కటకటాలే
[ 13-06-2024]
ఫోన్ ట్యాపింగ్కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
పశువైద్యం.. గగనం
[ 13-06-2024]
జిల్లాలో పశువైద్యం దైవాధీనంగా మారింది. వైద్యులే కాదు.. కనీసం పూర్తి స్థాయిలో సహాయ సిబ్బంది లేక సేవలు గగనంగా మారాయి. జిల్లాలో 15 మండలాల్లోని పశువైద్యశాలల్లో వైద్య సిబ్బందిని గమనిస్తే ఈ శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. -
ఆశయం ఘనం.. కుదించిన లక్ష్యం
[ 13-06-2024]
ఈ ఏడాది హరితహారం లక్ష్యాన్ని అధికారులు కుదించారు. గతేడాది జూన్ 12న నూతన కలెక్టరేట్ భవనాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో జిల్లా కార్యాలయాలకు ఈ భవనంలో గదులు కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
పుణె కారు ప్రమాదం కేసు: బయటపడుతున్న డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
-
టీ20 వరల్డ్ కప్ సూపర్ - 8కి విండీస్.. ఇక ఇంటికే కివీస్!
-
మోదీ ‘తాడాసనం’ చూశారా.. తన గ్రాఫిక్ వీడియో షేర్ చేసిన ప్రధాని
-
ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు
-
ఆ తూటాల శబ్దంతోనే నిద్రలేచా.. కాల్పుల ఘటనపై సల్మాన్ఖాన్ వాంగ్మూలం
-
చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్ వీడియోపై మెగాస్టార్ పోస్ట్