ప్రమాదవశాత్తు బావిలోపడి కూలీ మృతి
ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని ఖమ్మంపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన
మునిపల్లి: ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని ఖమ్మంపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తుక్కయ్య(54) ఈనెల 5న కూలి పని నిమిత్తం ఇంటి వెళ్లి రాత్రయినా.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకుగురై గ్రామంలో వెతికారు. సోమవారం గ్రామ శివారులోని బావిలో మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తుక్కయ్య భార్య మల్లమ్మ బుధేరా పోలీస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు