నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈమేరకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లను శనివారం కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని చూసి, ఆర్వో మురళీకృష్ణకు సూచనలు చేశారు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో రెండు ఫెసిలిటేషన్లను సందర్శించారు. హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత, డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. బీ విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల, ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఈవీఎం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన సైనికుల చేయూత
[ 17-06-2024]
ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలై విజయనగరం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరఘట్టం మండలం హుస్సేనుపురం గ్రామానికి చెందిన అలజంగి నాణికి జన సైనికులు ఆర్థిక సాయం అందించారు. -
వ్యాన్ బోల్తా..17 మందికి గాయాలు
[ 17-06-2024]
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని గెడ్డగూడ సమీపంలో అదుపుతప్పి వ్యాన్బోల్తా పడింది. -
గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం
[ 17-06-2024]
ఫీడర్ అంబులెన్సుల ఏర్పాటు ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందేలా చూస్తామని గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
సమస్యలు గుర్తించారు.. గాలికి వదిలేశారు
[ 17-06-2024]
పట్టణ ప్రజల సమస్యలను గుర్తించాం.. వాటికి పరిష్కారం చూపుతామంటూ గత ప్రభుత్వం గొప్పగా పేర్కొంది. ఆచరణలో మాత్రం అశ్రద్ధ వహించింది. -
భవిష్యత్తుపై భయం!
[ 17-06-2024]
గ్రామ వాలంటీర్ల సేవలను అయిదేళ్ల పాటు యథేచ్ఛగా వైకాపా ప్రభుత్వం వినియోగించుకుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు తమ పార్టీ సైన్యం అని చెప్పుకొంది. -
పేదలకు మరింత భరోసా!
[ 17-06-2024]
పేదల బతుకుల్లో భరోసా నింపుతానని చంద్రబాబు ఎన్నికల ముందు మాటిచ్చారు. ఆర్థిక భారమని తెలిసినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతలు స్వీకరించిన రోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల లబ్ధిని భారీగా పెంచారు. -
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
[ 17-06-2024]
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత, సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. -
స్పందన.. ఇక పీజీఆర్ఎస్!
[ 17-06-2024]
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఇకపై ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’(పీజీఆర్ఎస్)గా ప్రభుత్వం మార్పు చేసింది. -
వ్యవసాయోదయం
[ 17-06-2024]
జిల్లా వ్యాప్తంగా వర్షాలు అనుకూలిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో సాగు అంటేనే వెన్నులో వణుకు మొదలయ్యే అన్నదాతల్లో కొత్త ప్రభుత్వం భరోసాతో ఆశలు చిగురిస్తున్నాయి. -
మహిళల సాధికారతకు శ్రీకారం
[ 17-06-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారిని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. -
వైకాపా పాపం..వాహనదారులకు శాపం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లాలో కీలకమైన బొబ్బిలిలోని పారాది కాజ్వే మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
గోమాతకు సీమంతం
[ 17-06-2024]
గోవులపై తమకున్న ప్రేమను చాటుకున్నారు గుర్లకు చెందిన బాడాన రాజశేఖర్, సుధ దంపతులు. ఆదివారం మండల కేంద్రంలోని ఉమా సహిత కోటేశ్వరస్వామి ఆలయంలోని గోశాలలో తమ గోవుకు సీమంతం చేశారు. -
ఆధార్ అనుసంధానమైతేనే ఉపకారం
[ 17-06-2024]
ఎన్ఎంఎంఎస్(జాతీయ ఉపకారవేతన పరీక్ష)కు ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధారు నంబరు అనుసంధానం అయితేనే ఉపకార వేతనం లభించనుంది. -
అరకొరగా సేవలు
[ 17-06-2024]
గత ప్రభుత్వ హయాంలో అగ్రి ల్యాబ్లంటూ ఆర్భాటం చేసినా.. ఇంతవరకు ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. -
నేలబావిలో ట్రాక్టరు బోల్తా: చోదకుడి దుర్మరణం
[ 17-06-2024]
నేలబావిలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ ఇంటిపెద్ద దుర్మరణం చెందిన ఘటన లక్కవరపుకోట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు వివరాల ప్రకారం.. -
అయిదేళ్లూ నాన్చేశారు..
[ 17-06-2024]
పాలకొండలోని జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో గత అయిదేళ్లుగా భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. ఏటా పది రోజులపాటు జరిగే ఈ యాత్రలో సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే
-
‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM