loksabha polls: ఈసీ మా పార్టీ ప్రచార గీతాన్ని బ్యాన్ చేసింది: దిల్లీ మంత్రి ఆతిశీ
తమ పార్టీ ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించిందని ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు.
దిల్లీ: తమ పార్టీ ప్రచార గీతాన్ని ఎన్నికల సంఘం నిషేధించిందని ఆప్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. భాజపా, ఈసీ తీరుపై ఆమె మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను, భాజపా ప్రభుత్వాన్ని పాటలో చెడుగా చూపించారని ఈసీ పేర్కొందని ఆమె తెలిపారు. అయితే.. తాము అలా చూపించలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం స్పందించలేదు.
‘‘ఒక పార్టీ ప్రచార గీతంపై ఈసీ నిషేధం విధించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. పాటలో భాజపాను ప్రస్తావించలేదు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదు. వాస్తవాలనే గీతంగా రాయించాం’’ అని ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. భాజపా ఉల్లంఘనలపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఆప్ ప్రచార గీతాన్ని ఎమ్మెల్యే దిలీప్ పాండే రాసి, పాడారు. ఈ గీతాన్ని గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తమ నేతలను జైలులో వేసినందుకు జవాబుగా ఆమ్ ఆద్మీపార్టీకి ఓటు వేస్తాం అని అర్థం వచ్చేలా ఈ పాటను రూపొందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.. రాహుల్కు అమిత్ షా సవాల్!
రాహుల్ గాంధీపై అమిత్ షా అయిదు ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ఆ అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశాకే.. రాయ్బరేలీలో ఓట్లు అడగాలన్నారు. -
‘ఒకవేళ నేను మళ్లీ జైలుకెళ్తే..!’ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్.. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దేశ రాజధానిలోని మోతీనగర్, ఉత్తమ్నగర్లలో ఆదివారం రోడ్ షోల్లో పాల్గొని, ప్రసంగించారు. -
భాజపా నేతలది మొసలికన్నీరు.. నవీన్ పట్నాయక్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. -
బెంగాల్కు మోదీ 5 గ్యారంటీలు
తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం..! మాజీ సీఈసీ ఏమన్నారంటే..
ఇందౌర్ స్థానంలో ‘నోటా’కు ఓటేయాలంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. -
అణుబాంబులకు రాహుల్ భయపడతారేమోగానీ..: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్దేనని, దాన్ని తిరిగి తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
ఉత్కంఠ పోరుకు సర్వం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో బరిలో ప్రముఖులు వీరే..!
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. -
సీఎం, మాజీ సీఎం ‘మార్నింగ్ వాక్’.. ఓటేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మార్నింగ్వాక్కు వెళ్లి అక్కడి ప్రజల్ని కలిసి ఓట్లు అభ్యర్థించారు. -
‘పార్టీనే నన్ను తొలుత మోసం చేసింది’.. అజ్ఞాతం వీడిన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి
ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న కుంభానీ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీని మోసం చేశానని ఇన్నాళ్లూ తనను దూషిస్తున్నారని, వాస్తవంగా పార్టీనే తనను మోసం చేసిందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు ‘యువరాజు’ వయసు కంటే తక్కువ సీట్లు : ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్కు ఈ సారి చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలన అవినీతి మయంగా మారిందన్నారు. -
14న మోదీ నామినేషన్.. ఏర్పాట్లు మొదలుపెట్టిన భాజపా
ప్రధాని మోదీ నామినేషన్కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. -
మీ ఓటు ఎవరైనా వేస్తే.. ఏం చేయాలో తెలుసా?
మన ఓటు కూడా వేరే వారు వేస్తే కచ్చితంగా మన హక్కును సాధించుకోవాల్సిందే. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్49(పి)ను అమల్లోకి తెచ్చింది. -
ఉచిత కరెంటు, విద్య, వైద్యం.. కేజ్రీవాల్ 10 గ్యారంటీలు!
Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 హామీలను అమలు చేస్తామని ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
నేను బయటుండేది 21 రోజులే.. జూన్ 2న జైలుకెళ్లాలి: కేజ్రీవాల్
తాను అరెస్టు అయిన తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నేడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. -
ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఈసీని ప్రశ్నించిన కాంగ్రెస్!
ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) హెలికాప్టర్ను పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. -
మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థా?.. రాహుల్కు స్మృతి ఇరానీ సూటి ప్రశ్న
Smriti Irani: మోదీతో చర్చకు సిద్ధమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఏ హోదాలో ప్రధానితో చర్చకు వస్తారని ప్రశ్నించారు. -
తదుపరి సర్కారు ఏర్పాటు మోదీకి దుర్లభం: ఖర్గే
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ ఏర్పాటు చేయడం అత్యంత కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
ఇందిర నుంచి మోదీ నేర్చుకోవాలి: ప్రియాంక
తనను దుర్భాషలాడారంటూ ప్రధాని మోదీ కన్నీరు పెట్టుకోవడానికి బదులు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. -
విమర్శలను మోదీ తట్టుకోలేరు: పవార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలను తట్టుకోలేరని, అదే సమయంలో ఇతరులకు వ్యతిరేకంగా మాత్రం ఏదైనా మాట్లాడతారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్పవార్ శనివారం విమర్శించారు. -
మేమొస్తే.. మోదీయే అయిదేళ్లూ ప్రధాని
తాము మళ్లీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీయే అయిదేళ్ల పూర్తికాలంపాటు ప్రధానమంత్రిగా కొనసాగుతారని భాజపా అగ్ర నాయకులు ఉద్ఘాటించారు. -
నాలుగో దశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్కు ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్