icon icon icon
icon icon icon

విపక్షాలు వస్తే అల్లర్లు, దౌర్జన్యాలు : అమిత్‌ షా

కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని విపక్షాలకు అవకాశమిస్తే ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారని.. దేశంలో అల్లర్లు, దౌర్జన్యాలు, పేదరికం మళ్లీ పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 22 Apr 2024 04:06 IST

కటిహార్‌ : కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని విపక్షాలకు అవకాశమిస్తే ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారని.. దేశంలో అల్లర్లు, దౌర్జన్యాలు, పేదరికం మళ్లీ పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బిహార్‌లోని కటిహార్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికిన తొలి ఓబీసీ ప్రధానమంత్రిని భాజపా ఈ దేశానికి ఇచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img