ఓబీసీలకు శత్రువు కాంగ్రెస్
కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
మళ్లీ చెబుతున్నా.. అది ‘ముస్లింలీగ్’ మ్యానిఫెస్టో
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సభల్లో ప్రధాని మోదీ
సాగర్, అంబికాపుర్: కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు దొడ్డి దారిన ప్రయత్నించిన కాంగ్రెస్ ఓబీసీలకు పెద్ద శత్రువని ధ్వజమెత్తారు. బుధవారం మధ్యప్రదేశ్లోని సాగర్, హర్దాలతోపాటు ఛత్తీస్గఢ్లోని అంబికాపుర్ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా కాపాడుకోవాలంటే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భాజపా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణంగానే తాను ‘‘అబ్ కీ బార్ 400 పార్’’ నినాదం ఇచ్చినట్లు తెలిపారు. భారత్ స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధిస్తే తమ దుకాణాలు మూతపడతాయని భావిస్తున్న కొన్ని శక్తులు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఏర్పాటుచేసే బలహీన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాయని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైన రోజే చెప్పాను. ఇపుడు మళ్లీ చెబుతున్నా. అది ముస్లింలీగ్ ముద్ర గల మ్యానిఫెస్టో. ఓటుబ్యాంకు ఆకలితో ఉన్న కాంగ్రెస్ పార్టీ మతప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దన్న రాజ్యాంగ పెద్దల మాటలను ఏనాడూ ఖాతరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో వాళ్లు ఇదే చేయాలని చూశారు. తాజాగా తెలంగాణాలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఇదే హామీ ఇచ్చారు’’ అని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ సీనియర్ నేతలు కన్నీరు కారుస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం భోపాల్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు.
ఏడాదికి ఒకరు ప్రధానిగా ‘ఇండియా’ ప్రణాళిక
విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ సమస్య పరిష్కారానికి ఏడాదికి ఒకరు ప్రధానిగా ఉండేలా రాజీ సూత్రాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ఏర్పాటును ప్రపంచం అపహాస్యం చేయదా? అని మోదీ ప్రశ్నించారు. అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు మారే ఈ సూత్రానికి ఓటర్లు కూడా సిద్ధపడితే అది విపక్ష కూటమి ఆడే ప్రమాదకరమైన ఆటగా మారుతుందన్నారు. ‘‘ఈ దేశ పాలనను ఎవరికి అప్పగించాలనేది భాజపాకు ఓ స్పష్టత ఉంది.. అది మోదీయే. విపక్షాల మాటేమిటి? ‘ముంగేరీలాల్ కే సప్నే’ (పగటి కలలు) కంటున్న ఈ నేతల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు. -
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. -
ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, సునీత, సిసోదియా
ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి. -
రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?
వయనాడ్తోపాటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కూడా పోటీకి దిగారు. ఈ నిర్ణయంపై వయనాడ్ ప్రజల స్పందన ఎలా ఉందంటే..? -
భాజపాలోకి దిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. -
మా ‘యువరాజు’ పాదయాత్ర చేశాడు.. మరి ఈ చక్రవర్తి?: మోదీపై ప్రియాంక ఫైర్
Priyanka Gandhi: ప్రధాని మోదీ కోటలో ఉండే చక్రవర్తి అని, ఆయనకు సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. -
అప్పుడు కాంగ్రెస్ ఏడుపులు.. ఇప్పుడు పాక్ ఆర్తనాదాలు : మోదీ
ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Modi).. అక్కడి అధికార కూటమి జేఎంఎం-కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. -
డబ్బుల్లేవ్.. పోటీ చేయను: టికెట్ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు
Congress: కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. పార్టీ నిధులు ఇవ్వడం లేదని, తన వద్ద డబ్బుల్లేవని ఒడిశాలో ఓ అభ్యర్థి పోటీకి నిరాకరించారు. తన టికెట్ వెనక్కి ఇచ్చేశారు. -
పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది. -
రాయ్బరేలీలో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. -
వయనాడ్లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. -
ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదు?
గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ!
ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన సారణ్ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు. -
50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?
దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (7)
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. -
రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తారా?
దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా? -
రాజ్యాంగ మౌలిక సూత్రాల్నిఏ పార్టీ, నాయకుడూ మార్చలేరు: గడ్కరీ
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం
రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. -
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు