కన్నౌజ్ నుంచే అఖిలేశ్ పోటీ
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది.
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ యూపీలోని కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ అన్నయ్య మనవడు తేజ్ప్రతాప్ యాదవ్ అక్కడ పోటీ చేస్తారని సమాజ్వాదీ తొలుత తెలిపినా బుధవారం ఆ నిర్ణయం మారింది. గురువారం అఖిలేశ్ తన నామపత్రాలు సమర్పిస్తారని ‘ఎక్స్’లో ఎస్పీ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు. -
రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయం: అమిత్ షా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. -
‘ఇండియా’ గెలుపు పక్కా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ధీమా వ్యక్తం చేశారు. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోధ్రా రైలు దహనకాండలో.. బాధ్యులను కాపాడజూసిన లాలూ
అరవైమందికి పైగా కరసేవకులను సజీవదహనం చేసిన 2002 నాటి గోధ్రా రైలు దహనకాండలో బాధ్యులైనవారిని కాపాడేందుకు సైతం ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలనే ఎంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. -
మేం మంగళసూత్రాలు లాక్కొనేంత దుష్టులమా?
ధికారంలో ఉండడం కోసం హిందువుల్లో భయం సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. -
ప్రజలతో సంబంధాలు తెగిపోయిన చక్రవర్తి మోదీ
కాంగ్రెస్ అగ్ర నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’గా పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా దీటుగా బదులిచ్చారు. -
10 వేలమంది అనుచరులతో సభ
ఉత్తర్ప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీచేస్తున్న కరణ్ భూషణ్ శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. -
మోతీలాల్ నెహ్రూపై కంగన అనుచిత వ్యాఖ్యలు
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అంబానీతో పోలుస్తూ బాలీవుడ్ నటి, భాజపా లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. -
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!
సందేశ్ఖాలీ ఘటనలు.. లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి భాజపా పన్నిన కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. -
సంక్షిప్త వార్తలు (5)
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది. -
దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్
మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. -
ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు. -
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. -
ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, సునీత, సిసోదియా
ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి. -
రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?
వయనాడ్తోపాటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కూడా పోటీకి దిగారు. ఈ నిర్ణయంపై వయనాడ్ ప్రజల స్పందన ఎలా ఉందంటే..? -
భాజపాలోకి దిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. -
మా ‘యువరాజు’ పాదయాత్ర చేశాడు.. మరి ఈ చక్రవర్తి?: మోదీపై ప్రియాంక ఫైర్
Priyanka Gandhi: ప్రధాని మోదీ కోటలో ఉండే చక్రవర్తి అని, ఆయనకు సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. -
అప్పుడు కాంగ్రెస్ ఏడుపులు.. ఇప్పుడు పాక్ ఆర్తనాదాలు : మోదీ
ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Modi).. అక్కడి అధికార కూటమి జేఎంఎం-కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజా వార్తలు
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న